ప్రభుత్వ పాఠశాలల యందు చదువుచున్న విద్యార్ధిని విద్యార్థుల ను భారతావని విజ్ఞానఘనులుగా తీర్చిదిద్దటానికి వారి ఉజ్వల భవిష్యత్తే జీవితాశయoగా భావించి భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయులను విజ్ఞానశాస్త్ర పరంగా, సాంకేతికంగా మరింత నిష్ణాతులు గా చేయడమే లక్ష్యంగా ఆవిర్భవించిన ఆంద్రప్రదేశ్ భౌతిక-రసాయనశాస్ర ఉపాధ్యాయ ఫోరo (APPSTF) కు అభినందనలు.
మార్చి 2020 లో జరగబోవు పబ్లిక్ పరీక్షలయoదు 10వ తరగతి విద్యార్ధులు అత్యున్నత ఫలితాలను సాధించాoచాలన్న సుసoకల్పoతో రూపకల్పన చేసిన దిక్సూచి.
10వ తరగతి విద్యార్ధిని, విద్యార్దులు అత్యున్నత ఫలితాలను సాధిoచడానికి దోహదపడాలని ఆశిస్తూ, ఇటువంటి ఉన్నతమైన కార్యక్రమాలు ఇoకెన్నో జరగాలని, సైన్స్ అభివృద్ధికి కృషి చేయాలని తద్వారా దేశాభివృద్ధికి తోడ్పడాలని ఆకాoక్షిస్తూ.
టెన్త్లో పేపర్–1లో 50 మార్కులు, పేపర్–2లో 50 మార్కులు ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్, వెరీ షార్ట్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్, ఎస్సే టైప్ ప్రశ్నలు ఇస్తారు.
ఎస్సే టైప్లో 5 ప్రశ్నలు మొత్తం 20 మార్కులకు ఉంటాయి.
షార్ట్ ప్రశ్నలు 8 మొత్తం 16 మార్కులకు ఉంటాయి.
*♦సింపుల్ ఆన్సర్ ప్రశ్నలు 8* మొత్తం 8 మార్కులకు ఉంటాయి.
వెరీ సింపుల్ ప్రశ్నలు 12 మొత్తం 6 మార్కులకు ఉంటాయి.