*100 మార్కులను విభజిస్తూ పేపర్ల వారీగా బ్లూప్రింట్ విడుదల చేసిన పరీక్షల విభాగం*
ప్రస్తుతం హిందీ మినహా ప్రతి సబ్జెక్టుకు 50మార్కుల చొప్పున రెండు పేపర్లు ఉండగా.. ఒక్కో సబ్జెక్టుకు ఒక పేపరు చొప్పున 100మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు.
ప్రతి పేపర్కు 100 మార్కులు ఉంటాయి.
పదో తరగతి పరీక్షల విధానం మారిన నేపథ్యంలో.. ప్రశ్నపత్రాలు ఎలా ఉంటాయన్న దానిపై ప్రభుత్వ పరీక్షల విభాగం బ్లూప్రింట్ విడుదల చేసింది.*
*గతంలో 11 పేపర్లు ఉండగా.. ప్రస్తుతం పేపర్ల సంఖ్యను 6కు కుదించారు.
SSC – 2020 హిందీ ప్రశ్న పత్రంలో గమనించవలసిన మార్పులు..*
*🟢పదవ తరగతి హిందీ కొత్తగా ఇచ్చిన బ్లూ ప్రింట్ నందు ముఖ్యంగా గమనించవలసిన అంశాలు వ్యాకరణం ముందు 12+ (4 పఠిత్ గద్యాంశం నుండి) ఇచ్చారు. ఇప్పుడు దానిని 12+ 5 గా మార్చడం జరిగింది.*
*🟢అర్థగ్రాహ్యత ప్రతిక్రియ నందు ఒక్కొక్క ప్రశ్నలో 4 ప్రశ్నలు అడిగేవారు వాటిని 5 కి మార్చి విజ్ఞాపన ని తీసివేయడం జరిగింది.*
*🟢షార్ట్ ఆన్సర్స్ కి ముందు 2 మార్కులు కేటాయించడం జరిగింది. వాటికి ఇప్పుడు 3 మార్కులు గా కేటాయించారు.*
*🟢సంకేతాల ఆధారంగా రాసే ప్రశ్నని తొలగించడం జరిగింది.*
*🟢ఇంకొక్క మార్పు గమనించ వలసినది ముందు సారాంశం ప్రశ్నలకి 8 మార్కులు ఉంటే ఇప్పుడు వాటిని 10 మార్కులు గా మార్చడం జరిగింది. లెటర్స్ కి నిబంధ్ కి ముందు కేటాయించిన మార్కులు 8 అలాగే వున్నవి వాటిలో ఎటువంటి మార్పు లేదు.*
*🟢ఇంకొక్క మార్పు గమనించ వలసినది ముందు సారాంశం ప్రశ్నలకి 8 మార్కులు ఉంటే ఇప్పుడు వాటిని 10 మార్కులు గా మార్చడం జరిగింది. లెటర్స్ కి నిబంధ్ కి ముందు కేటాయించిన మార్కులు 8 అలాగే వున్నవి వాటిలో ఎటువంటి మార్పు లేదు.4మార్కుల ప్రశ్నలు కేవలం కవి పరిచయాలు మాత్రమే అడుగుతారు.*