అమరావతి: అమ్మకు వందనం కార్యక్రమం నిర్వహణపై ప్రభుత్వం సోమవారం జీవోను విడుదల చేసింది.
మొత్తం ఐదు వేల ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కార్యక్రమం నిర్వహించనున్నారు. మున్సిపల్, జిల్లా పరిషత్, మోడల్ పాఠశాలల్లో కార్యక్రమం అమలు చేస్తారు. ఒక్కో పాఠశాలకు ప్రభుత్వం రూ. 5 వేలు మంజూరు చేయనున్నది. పాఠశాల వార్షికోత్సవం రోజు ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. తల్లిదండ్రులను పిలిపించి వారి పిల్లలచేస్కూల్లో పాదపూజ చేయించేందుకు శ్రీకారం చుట్టారు.
Go No. 22 Dt. 10-04-2017 Implementation of a programme called “Ammaku Vandanam” in High Schools from the academic year 2017-18 Instructions issued.