*సార్వత్రిక పాఠశాలల్లో ప్రవేశానికి ఆగస్టు 26వ తేదీ గడువు అని జిల్లా కో-ఆర్డినేటర్ తెలిపారు.*
*# డీఈవో ఆధ్వర్యంలో ఈ పాఠశాలలు పని చేస్తాయన్నారు.*
*# ఏ విద్యార్హత లేకపోయినా 10వ తరగతి, ఇంటర్ పరీక్షలు నేరుగా రాయవచ్చన్నారు.*
*# 14 ఏళ్లు నిండినవారు 10వ తరగతి, 15 ఏళ్లు నిండిన వారు ఇంటర్మీడియట్ పరీక్షలు రాయవచ్చన్నారు.*
*# పదోతరగతి తరువాత ఒక సంవత్సరం ఖాళీగా ఉంటే ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షలు ఒకే సిట్టింగ్లో రాసుకోవచ్చునన్నారు.*
*# బాల్యంలో బడి మానేసినవారికి ఇది మంచి అవకాశమని తెలిపారు.*
● *10వ తరగతికి రూ.1850, ఇంటర్కు రూ.2000 ప్రవేశ రుసుం చెల్లించాలన్నారు. ఎస్పీ, ఎస్టీ, బీసీలు, మహిళలు, మైనారిటీలు, దివ్యాంగులకు ఇంటర్లో రూ.300 చొప్పున, 10వ తరగతిలో రూ.400 చొప్పున రాయితీ ఉంటుందన్నారు.*
● *10వ తరగతికి పరీక్ష ఫీజుగా సబ్జెక్టుకు రూ. 100, ఇంటర్లో సబ్జెక్టుకు రూ.150 చొప్పున చెల్లించాలన్నారు. ఆన్ లైన్లో కూడా నమోదు చేసుకోవచ్చునని తెలిపారు.