AP-SSC-10th-class-PUBLIC-Examinations-MARCH-2020-TIMETABLE
AP-SSC-10th-class-PUBLIC-Examinations-MARCH-2020-TIMETABLE
10th CLASS PUBLIC EXAMINATIONS MARCH-2020 TIME TABLE.
ఏపీలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాలు మారనున్నాయి.
ఇప్పటి వరకూ ఉన్న అంతర్గత మార్కులను తొలగించి వాటి స్థానంలో ప్రశ్నలు ఇవ్వనున్నారు.
ఈ ప్రశ్నల స్థాయిలోనూ మార్పులు రానున్నాయి.
దీనికి సంబంధించిన బ్లూప్రింట్ సిద్ధమైంది.
తాజా విధానంలో ఆరు సబ్జెక్టులకు కలిపి 11 పరీక్షలు నిర్వహిస్తారు.
ఒక్కో పేపర్లో 6 మార్కులకు బిట్ పేపర్, మిగతా 34 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది.
తొలగించిన అంతర్గత 20 మార్కులకు పూర్తిగా ప్రశ్నలే ఇవ్వనున్నారు.
పేపర్–1 ను 50 మార్కులకు, పేపర్-2 ను 50 మార్కులకు నిర్వహిస్తారు.
హిందీ 100 మార్కులకు ఒకటే పేపర్ ఉంటుంది.
కాంపోజిట్ కోర్సులకు పేపర్–1 లో 70 మార్కులకు, పేపరు-2 ను 30 మార్కులకు నిర్వహిస్తారు.
పదవ తరగతిలో 4 F.A. లను ఒక్కొక్కటి 50 మా. చొప్పున నిర్వహిస్తారు.
SSC PUBLIC EXAMINATIONS MARCH- 2020*
మొత్తం నాలుగు విభాగాలుగా పదోతరగతి ప్రశ్నాపత్రం రూపకల్పన చేశారు.
వీటిలో ప్రతి పేపరులోనూ
12 అర మార్కు ప్రశ్నలు (6 మార్కులు),
8 ఒకమార్కు ప్రశ్నలు (8 మార్కులు),
8 రెండు మార్కుల ప్రశ్నలు (16 మార్కులు),
5 నాలుగు మార్కుల ప్రశ్నలు (20 మార్కులు) ఇవ్వనున్నారు.
*ఏపీలో మారిన టెన్త్ పరీక్షల షెడ్యూల్*
స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా పదో తరగతి పరీక్షల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.
error: Content is protected !!