income-tax-exemption-carona-virus-donations–cm-relief-fund-andhra-pradesh విరాళాలకు వంద శాతం ఐటీ మినహాయింపు కరోనా మహమ్మారిపై పోరాటానికి చేయూతనిచ్చే వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చే విరాళాలపై 100 శాతం పన్ను మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. 1961 ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80జీ కింద మినహాయింపు వర్తిస్తుందని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి వి. ఉషారాణి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చెక్ ద్వారా విరాళాలు ఇవ్వాలనుకునే వారు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్, ఆంధ్రప్రదేశ్ పేరుపై పంపాలని సూచించారు. బ్యాంక్ ద్వారా …
Read More »BLOG
central-government–announced-corona-virus-package-people-will-get-direct-cash-in-bank-account
central-government–announced-corona-virus-package-people-will-get-direct-cash-in-bank-account కరోనాపై పోరాటానికి కేంద్రం భారీ ప్యాకేజీ కేంద్రం ‘కరోనా ప్యాకేజీ’… వీరి అకౌంట్లో డబ్బులు పడతాయి.. కరోనా కల్లోలంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలకు కేంద్రం ఆపన్న హస్తం అందించింది. గరీబ్ కల్యాణ్ పేరుతో రూ. లక్షా 70 వేల కోట్లతో భారీ ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించింది. పేదలు రోజువారీ కూలీల కోసం కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కేంద్ర ఆర్ధిక సహాయమంత్రి అనురాగ్ ఠాగూర్తో కలిసి ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు. లాక్డౌన్ …
Read More »amazon-prime-netflix-hotstar-services-for-free-on-all-telecom-providers
amazon-prime-netflix-hotstar-services-for-free-on-all-telecom-providers సినిమాలు చూడాలా? అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, జీ5 ఫ్రీగా పొందండి ఇలా కరోనా వైరస్ లాక్డౌన్తో ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. మరి మీకు ఇంట్లో బోర్ కొడుతోందా? అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్లో సినిమాలు చూడాలనుకుంటున్నారా? మీ మొబైల్ కనెక్షన్ను బట్టి ఈ సర్వీసుల్ని ఉచితంగా పొందొచ్చు. ఎలాగో తెలుసుకోండి. మీరు అమెజాన్ ప్రైమ్లో సినిమాలు చూస్తుంటారా? నెట్ఫ్లిక్స్ ప్లాన్కు సబ్స్క్రైబ్ చేశారా? ఇలాంటి ఓటీటీ సర్వీసులకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉచితంగా యాక్సెస్ చేసే అవకాశం ఉందని మీకు తెలుసా? ఈ …
Read More »lockdown-free-online-courses-during-work-from-home
lockdown-free-online-courses-during-work-from-home చదువుకోవాలన్న కోరిక ఉంటే కరోనా వైరస్ దాన్ని ఆపలేదని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) పేర్కొంది. విద్యార్జన కోసం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న వైబ్సెట్ల వివరాలను కళాశాలల, విశ్వవిద్యాలయాల వెబ్సైట్లలో ఉంచాలని కోరింది. ఈ మేరకు విశ్వవిద్యాలయాల ఉప కులపతులు, కళాశాలల ప్రధానోపాధ్యాయులకు యూజీసీ కార్యదర్శి ఆచార్య రజ్నీశ్ జైన్ లేఖ రాశారు. ‘‘మనందరం కలిసి కోవిడ్-19పై యుద్ధం చేస్తున్నాం. ఇళ్లు, వసతిగృహాల్లోనే ఉంటూ వైరస్ వ్యాప్తి చెందకుండా చేస్తున్నాం. ఆన్లైన్ అభ్యసనం ద్వారా ఈ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. కేంద్ర …
Read More »Gvt-of-India-e-Learning-platform-swayam-offers-online-courses
Gvt-of-India-e-Learning-platform-swayam-offers-online-courses SWAYAM: ఇంట్లో బోర్ కొడుతుందా? ఆన్లైన్లో ఫ్రీగా కోర్సులు చేయండి ఇలా SWAYAM e-learning platform | చదువుకోవాలన్న ఆసక్తి, బలమైన ఆకాంక్ష ఉండాలే కానీ ఏ రకమైన అడ్డు ఉండదు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఉండిపోయినా కేవలం చేతిలో స్మార్ట్ఫోన్ ఉంటే చాలు… ఉచితంగా ఎన్ని కోర్సులైనా చేయొచ్చు. భారత ప్రభుత్వానికి చెందిన స్వయం ఇ-లెర్నింగ్ ప్లాట్ఫామ్ అందిస్తున్న కోర్సుల గురించి తెలుసుకోండి. దేశమంతా 21 రోజుల లాక్డౌన్తో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. 21 రోజులూ ఇంట్లోనే గడపాల్సిన పరిస్థితి. …
Read More »HANTAVIRUS-in-Chaina-complete-details-March-2020
HANTAVIRUS-in-Chaina-complete-details-March-2020 Hantavirus : హంటా వైరస్కి భయపడాల్సిన పనే లేదు… ఎందుకంటే… ప్రజల్లో భయాందోళనలు గలిగించడం కొందరికి అలవాటైపోతోంది. హంటా వైరస్ సంగతేంటో తెలుసుకుందాం. కరోనా వైరస్ సమస్య ఇలా ఉంటే… చైనాలో హంటా వైరస్ ప్రబలుతోందనీ, ఆల్రెడీ ఓ వ్యక్తి చనిపోయాడని… కొందరు సోషల్ మీడియాలో భయంకరంగా ప్రచారం చేస్తన్నారు. నిజానికి ఇదో అత్యంత చిన్న విషయం. దీన్ని కావాలని బూతద్దంలో చూపిస్తూ… ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నారు. సపోజ్ మనం తినే ఆహారంలో తేడా వచ్చి ఓ 50 మందికి కడుపులో తిప్పితే… …
Read More »Ugadi-festival-2020-photo-frames-mobile-apps-messages-sms-quotations
Ugadi-festival-2020-photo-frames-mobile-apps-messages-sms-quotations మన ఉగాది పండుగ యొక్క విశిష్టత తెలుసా ? అసలు పురాణాల ప్రకారం ఉగాది కథేంటి …* ఉగాది పండుగ తెలుగు వారికి మొదటి పండుగ. దీనికే యుగాది అని కూడా పేరు. యుగాది అనగా యుగ+ఆది అని అర్ధము. యుగము అనగా జత అని అంటే ఉత్తరాయణము, దక్షిణాయనము ఈ రెండిటిని కలిపి మనం ఒక సంవత్సరంగా పిలుస్తాము. అది ఈ ఉగాది రోజు నుండి మొదలవుతుంది. మరోలా వివరించాలంటే ఉగాది అనగా ఉ అంటే నక్షత్రము అని గా అనగా …
Read More »no-minimum-balance-for-bank-accounts-debit-card-holders-for-withdraw-cash
no-minimum-balance-for-bank-accounts-debit-card-holders-for-withdraw-cash Good News: మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలు లేవు… ఇంకా మరెన్నో శుభవార్తలు కరోనా వైరస్ ప్రభావంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి, ఆర్థిక వ్యవహారాల విషయంలో టెన్షన్ పడుతున్నవారికి ఊరట కల్పించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం తలనొప్పిగా మారిందా? మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందని టెన్షన్ పడుతున్నారా? మూడు నెలల వరకు మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలు లేవు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన వరమిది. ప్రస్తుతం …
Read More »Self-learning-program-for-all-Teachers-Bodh-ShikshaLokam-Learning-App
Self-learning-program-for-all-Teachers-Bodh-ShikshaLokam-Learning-App CSE has issued Instructions for Self Learning Programme for all Teachers (who underwent CLEP training during February’2020) through ‘Bodh- Shiksha lokam’ App. Download the Android APP and Follow the Schedule.* *All Teachers are requested to download the ‘Bodh’ app by Shiksha lokam at the playstore. Their login will be the Treasury ID and password is abc@123.* బోధ శిక్షా లోకం …
Read More »interesting-story-of-corona-town-in-California-united-states-USA
interesting-story-of-corona-town-in-California-united-states-USA కరోనా అంటే వైరస్ మాత్రమే కాదు నగరం కూడా… ఎక్కడుందో తెలుసా? మీరు ఇప్పటి వరకూ కరోనా వైరస్ గురించి విన్నారు. కానీ కరోనా సిటీ గురించి ఎప్పుడైనా విన్నారా. లేకపోతే ఈ స్టోరీని తప్పక చదివి తెలుసుకొండి. కరోనా వైరస్ పేరు వింటే ఇప్పుడు ప్రపంచ దేశాలు భయపడే పరిస్థితి. చైనాలోని ఊహాన్ లో మొదలైన ఈ మహమ్మారి ఇప్పుడు ఇండియా సహా ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలకు వ్యాపించింది. ఇప్పటి వరకూ ఈ వైరస్ ప్రభావానికి ప్రపంచ వ్యాప్తంగా 3 …
Read More »Jagananna-Vidya-Deevena-Scheme–Guidelines–Orders-g.o.ms.no-115
Jagananna-Vidya-Deevena-Scheme–Guidelines–Orders-g.o.ms.no-115 జగనన్న విద్యా దీవెన’ మార్గదర్శకాలు జారీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అర్హులైన విద్యార్థులందరికీ పథకం వర్తింపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న విద్యా దీవెన’ పథకం అమలుకు సంబంధించి ఉన్నత విద్యాశాఖ సోమవారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈమేరకు ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్చంద్ర జీవో 14 విడుదల చేశారు. ‘నవరత్నాలు’ అమలులో భాగంగా విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కో సం ‘జగనన్న విద్యా దీవెన’ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అర్హులైన విద్యార్థులందరికీ …
Read More »SSC-Public-Examinations-March-2020-Commencement-examinations in the State from 31-3-2020
SSC-Public-Examinations-March-2020-Commencement-examinations in the State from 31-3-2020 పాఠశాల విద్యా విభాగం – ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్, మార్చి 2020 – 31-3-2020 నుండి రాష్ట్రంలో పరీక్షల ప్రారంభం -COVID-19 (కరోనా వైరస్) – రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్రానికి లాక్ డౌన్ చేయండి – అవసరమైన సేవల విభాగంలో పరీక్షా సామగ్రిని రవాణా చేయడం -ఆర్డర్స్ – జారీ చేయబడింది రాష్ట్రంలో COVID-19 (కరోనా వైరస్) యొక్క మహమ్మారి వ్యాప్తిని నియంత్రించడానికి నివారణ చర్యగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ దృష్ట్యా. ఫలితంగా …
Read More »State-bank-of-India-asks-customers-to-prefer-digital-banking-services
State-bank-of-India-asks-customers-to-prefer-digital-banking-services Coronavirus Effect: కస్టమర్లకు ఎస్బీఐ ముఖ్య గమనిక కరోనా వైరస్ ప్రభావంతో పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ కొనసాగుతోంది. దీంతో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం తప్పట్లేదు. అందుకే డిజిటల్ బ్యాంకింగ్ సేవల్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాయి బ్యాంకులు. మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అకౌంట్ ఉందా? మీ అకౌంట్కు సంబంధించిన సమస్యల కోసం కస్టమర్ కేర్కు కాల్ చేస్తున్నారా? అత్యవసరమైతే తప్ప కస్టమర్ కేర్కు కాల్ చేయొద్దని ఎస్బీఐ కోరుతోంది. కరోనా వైరస్ ప్రభావం కారణంగా సిబ్బంది కొరత ఉందని, చాలామంది ఉద్యోగులు ఇంటికే …
Read More »what-is-lockdown-till-march-31st-dos-donts-for-the-public
what-is-lockdown-till-march-31st-dos-donts-for-the-public లాక్ డౌన్ అంటే ఏంటి? ప్రజలు చేయదగినవి.. చేయకూడని పనులివే… కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఏపీ, తెలంగాణతో పాటు చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఈ క్రమంలో లాక్ డౌన్ అంటే ఏంటి? ఆ సమయంలో ప్రజలు ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకుందాం. రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో లాక్ డౌన్ ప్రకటించాయి. కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలో అసలు లాక్ డౌన్ అంటే ఏంటి? ప్రజలు …
Read More »SOUTH-KOREA-Corona-test-in-just-7-minutes-No-lock-down-technology-won-carona
SOUTH-KOREA-Corona-test-in-just-7-minutes-No-lock-down-technology-won-carona దక్షిణ కొరియా: 7 నిమిషాల్లోనే కరోనా పరీక్ష.. నో లాక్డౌన్, టెక్నాలజీతో కోవిడ్ను గెలిచిందిలా! ప్రపంచ వ్యాప్తంగా 3 లక్షల మందికిపైగా కోవిడ్ బారిన పడగా.. 13 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనాను అరికట్టడం కోసం ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సరిహద్దులను మూసివేసి.. ప్రజలను ఇళ్లకే పరిమితం కావాలని సూచిస్తున్నాయి. భారత్లోనూ జనతా కర్ఫ్యూ పేరిట రోజంతా ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. కరోనా కట్టడి కోసం ప్రపంచ దేశాలు తమకు తోచిన అన్ని విధానాలను అనుసరిస్తున్నాయి. కరోనా …
Read More »Converting-from-1st-to-6th-class-UP-High-schools-into-English-Medium-from-the-2020-21
Converting all classes from I to VI in Primary, Upper Primary, High Schools under all managements into English Medium from the academic year 2020-21 2020-21 విద్యా సంవత్సరం నుండి అన్ని నిర్వహణలలోని అన్ని తరగతులను ప్రాథమిక, ఉన్నత, ఉన్నత పాఠశాలలను ఇంగ్లీష్ మీడియంలోకి మార్చడం – మండల్ ప్రధాన కార్యాలయంలో తెలుగు మీడియం కోసం ఒక పాఠశాలను కొనసాగించండి మరియు అన్ని మైనర్ మీడియం పాఠశాలలను అన్ని నిర్వహణలలో కొనసాగించండి. రాష్ట్రంలో ఎయిడెడ్ పాఠశాలలు …
Read More »central-government-announced-3-districts-in-AP-5-districts-in-Telanagana-lock-down
central-government-announced-3-districts-in-AP-5-districts-in-Telanagana-lock-down ఏపీలో మూడు జిల్లాలు లాక్డౌన్.. సేవలన్నీ బంద్! ఏపీలో ఇంటింటికీ రూ.1000, ఉచిత రేషన్… ఇచ్చే డేట్ ఇదే.. AP Lockdown News | పేదలకు ఉచిత రేషన్, కేజీ కందిపప్పుతో పాటు రూ.1000 ఇస్తామని సీఎం జగన్ ప్రకటించారు. మార్చి 29వ తేదీ వరకు రేషన్ అందుబాటులో ఉంచుతామని జగన్ చెప్పారు. ఏప్రిల్ 4వ తేదీన గ్రామ వాలంటీర్లు రేషన్ కార్డుదారుల ఇంటి వద్దకే వచ్చి వారికి రేషన్, రూ.1000 ఇచ్చి వెళతారని జగన్ ప్రకటించారు. ఉచితంగా రేషన్, రూ.1000 చొప్పున …
Read More »ap-government-allows-all-employees-to-work-shift-wise-due-to-carona
ap-government-allows-all-employees-to-work-shift-wise-due-to-carona కరోనా ఎఫెక్ట్: ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కార్ బంపరాఫర్ కరోనా ఎఫెక్ట్ ఉండటంతో ఇంటి నుంచి పనిచేస్తామని కోరిన ఏపీ సచివాలయ ఉద్యోగులు. షిఫ్ట్ ప్రకారం పనిచేసేందుకు ప్రభుత్వం ఓకే.. అలాగే వర్క్ ఫ్రం హోమ్ చేసేవారికి అంతరాయం కలగకుండా ఇంటర్ నెట్ సదుపాయం. కరోనా కట్టడికి జగన్ సర్కార్ కీలక అడుగులు వేస్తోంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రభుత్వం.. ఉద్యోగుల విషయంలోనూ కొన్ని చర్యలు తీసుకుంటోంది. అనుమానితుల సంఖ్య పెరుగుతుండటంతో తమకు వర్క్ ఫ్రం హోమ్ అవకాశం ఇవ్వాలని ఏపీ సచివాలయ …
Read More »AP-new-dearness-allowance-DA-from-july-2018-to-January-2019-table
AP-new-dearness-allowance-DA-from-july-2018-to-January-2019-table ఉద్యోగులకు ఉగాది కానుకగా డీఏ! AP Govt. Employees D.A. INFORMATION 27.248% = JAN 2018 నుండి 30.392% = JUL 2018 నుండి 33.536% = JAN 2019 నుండి ప్రభుత్వ ఉద్యోగులకు ఉగాది కానుకగా ఒక డీఏ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వానికి వినతి పత్రం అందజేశామని, దీనికి సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త డీఏ అమలులోకి రానున్నట్లు …
Read More »BSNL-bumper-offer-broad-band-plans-with-5gb-data-everyday
BSNL-bumper-offer-broad-band-plans-with-5gb-data-everyday BSNL బంపర్ ఆఫర్…నెలరోజులు బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సేవలు ఫ్రీ..ఫ్రీ.. ఈ ప్లాన్ ద్వారా 10 ఎంబీపీఎస్ఎస్ డౌన్ స్పీడ్ను, రోజుకు 5 జీబీ డేటాను వినియోగదారులకు అందిస్తుంది. ఒకవేళ డేటా పరిమితి అయిపోతే, డేటా వేగం 1 ఎంబీపీఎస్కు పరిమితమవుతుంది. బీఎస్ఎన్ఎల్ ఒక ఆఫర్తో తీసుకొచ్చింది. కరోనా నేపథ్యంలో ఇప్పటికే పలువురు ఇళ్లవద్దే పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అలాంటి వారి కోసం బ్రాడ్బ్యాండ్ ప్లాన్ ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ను బిఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్లో ల్యాండ్లైన్ కస్టమర్లందరికీ ఉచితంగా నెల …
Read More »aprjc-aprdc-2020-notification-official-website-complete-details
aprjc-aprdc-2020-notification-official-website-complete-details APRJC & MJPAPBCW Residential Junior Colleges CET – 2020 ఏపీలోని వివిధ జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో 2020-2021 విద్యా సంవత్సరానికిగానూ ఇంటర్మీడియట్, డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి ‘ఏపీఆర్జేసీ & ఆర్డీసీ సెట్-2020’ నోటిఫికేషన్ను ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ విడుదల చేసింది. ‘ఏపీఆర్జేసీ సెట్’కు పదోతరగతి, ‘ఆర్డీసీ సెట్’కు ఇంటర్ విద్యార్హత ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.250 చెల్లించి మార్చి 23 నుంచి ఏప్రిల్ 22 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 14.05.2020 ఉమ్మడి …
Read More »