grama-ward-sachivalayam-jobs-Results-cut-off-marks-toppers-details

grama-ward-sachivalayam-jobs-Results-cut-off-marks-toppers-details

Candidates have to score equal to or greater than the minimum marks to qualify in the examination.

  • For General Category: 40% (60 Marks)

  • For OBC Category: 35% (52.5 Marks)

  • For SCs, STs and PHs Category: 30% (45 Marks)

ఫలితాల ప్రకటన అనంతరం,  అర్హులైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్ లను వెబ్ సైట్ నందు అప్లోడ్ చేయవలెను.  తరువాత జిల్లా యంత్రాంగం ద్వారా తెలుపబడిన తేదిలలో నిర్ణీత ప్రదేశములకు  వెళ్లి వారి సర్టిఫికేట్ లను తనిఖి చేయించుకోవలెను.  

 వెరిఫికేషన్ షెడ్యూలు : 

• ఫలితాల విడుదల     19.09.2019 

• సర్టిఫికేట్ లను వెబ్ సైట్ నందు అప్లోడ్  21.09.2019  నుండి 

• కాల్ లెటర్ పంపిణి    21.09.2019 – 22.09.2019 

• తనిఖి జరిగే తేదీలు     23- 25 సెప్టెంబర్ 2019 

• నియామక ఉత్తర్వుల జారి    27.09.2019 

• అవగాహనా కార్యక్రమం    1&2 అక్టోబర్ 2019 

• గ్రామ/వార్డు సచివాలయ ప్రారంభం   02.10.2019

గ్రామ/వార్డు సెక్రటేరియట్ ఉద్యోగుల నియమాక పరీక్ష ఫలితాలు 2019 

ముఖ్యమైన అంశాలు- తేదీ 19-09-2019 

 ప్రభుత్వ సేవలను పారదర్శకంగా, అవినీతి రహితంగా ప్రజల గుమ్మంముంగిటే అందచేయటానికిగ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ,గ్రామ/వార్డు వాలంటీర్ల వ్యవస్థలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.  

 రాష్ట్ర ప్రభుత్వంచే ప్రతిష్టాత్మకంగా అమలు చేయబడుతున్న “నవరత్నాలు” కార్యక్రమం ద్వారా అందజేసే లబ్ధిని అర్హులైన కుటుంబాలకు చేర్చడానికి గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థల ఏర్పాటు  

 ప్రతీసచివాలయంలో 11 నుంచి 12 మంది శాశ్వతప్రభుత్వ ఉద్యోగులను నియమించి, ప్రభుత్వ సేవల్లోనాణ్యత పెంపొందించే నిమిత్తంప్రభుత్వం మొత్తం 1,26,728(95,088 గ్రామీణ ప్రాంతాలలో, 36,410 పట్టణ ప్రాంతాలలో) ఉద్యోగాలనుకొత్తగా సృష్టించి, వాటిని పోటీ పరీక్ష ద్వారా నేరుగా ఎంపిక చేయటానికి 26.7.2019 న కామన్  నోటిఫికేషన్ విడుదల చేసాము  

 క్రొత్తగా ఏర్పాటు చేసేగ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థలుఅక్టోబర్ 2నుండి అమలులోకివస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 11158 గ్రామ సచివాలయాలను, 3786 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నాము 

RESULTS ANALYSIS CATEGIRY WISE & POST WISE

TOPPERS LIST IN ALL 13 DISTRICT

పరీక్షల నిర్వహణ విజయవంతం 

 తేదీ 1.9.2019 నుండి 8.9.2019 వరకు గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది ఎంపిక పరీక్షలను 6 రోజులపాటు విజయవంతంగా నిర్వహించడం జరిగింది. 

 దేశ చరిత్రలోనే ఒకే రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ద్వారా 1,26,728 మందిని ఎంపిక చేసేందుకు పోటీ పరీక్షలను ఒక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం ఒక అరుదైన రికార్డు. 

 అభ్యర్థుల హాజరు: 19 రకాలయిన పోస్టులను భర్తీ చేయడానికి ఉద్దేశించిన 14 రకాల పరీక్షలకు మొత్తం 21.69 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు మరియు 19.50 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష కు హాజరు అయినారు. 

 పరీక్షలను ఎటువంటి పొరపాట్లు లేకుండా పూర్తి పారదర్శకతతో, నిష్పక్షపాతంగా నిర్వహించడం జరిగింది.

సమాధాన పత్రాల మూల్యాంకనం 

 19,50,630 మంది అభ్యర్ధులకు చెందిన ఓ ఎం ఆర్ సమాధాన పత్రాలనుతేదీ 3.9.2019 నుండి 9.9.2019 వరకూ రికార్డు సమయంలో స్కాన్  పూర్తి  చేయటం జరిగింది  

 స్కానింగ్ పూర్తి అయిన తరువాత  వచ్చిన ఫలితాలను, ఈ రంగం లో నిష్ణాతులైన “STATISTICAL TEAM” ద్వారా మరియొకసారి సరి చూసుకోవటం కోసం STRATIFIED  రాండమ్ శాంప్లింగ్ పద్ధతిలో 10,000 OMR సమాధాన పత్రాలను సరి చూడడం జరిగింది.ముల్యాంకం లో ఎటువంటి తప్పులు దొర్లలేదని ద్రువికరించకోవడం జరిగింది.  

పరీక్షా ఫలితాలు  

 అభ్యర్ధులను ఎంపిక చేయటానికి కనీస ఉత్తీర్ణతా మార్కులు  

• ఓపెన్ కేటగిరీ అభ్యర్ధులకు 40%  

• వెనుక బడిన తరగతులకు చెఇన్దిన వారికి 35%  

• ఎస్.సి /ఎస్.టి /వికలాంగులకు  30%  

 హాజరు అయిన 19,50,630 మంది అభ్యర్ధులలో 1,26,728ఉద్యోగాలకు 198164 మంది అభ్యర్ధులు ఉత్తీర్ణులయ్యారు  

• ఓపెన్  కేటగిరిలో 24583 

• బి. సి. కేటగిరిలో 100494 

• ఎస్ . సి కేటగిరిలో 63629 

• ఎస్. టి .కేటగిరిలో 9458 

• వీరిలో పురుషుల 131327. స్త్రీలు 66835 ఉత్తీర్ణులు అయ్యారు  

 జరిగిన 14 పరీక్షలలోఉత్తమ ప్రతిభ కనబరచిన అభ్యర్ధులు సాధించిన మార్కులు  

• ఓపెన్  కేటగిరిలో అత్యధికంగా 122.5 మార్కులు  

• బి. సి. కేటగిరిలో అత్యధికంగా 122.5  మార్కులు .

• ఎస్ . సి కేటగిరిలో అత్యధికంగా 114 మార్కులు సాధించారు  

• ఎస్. టి .కేటగిరిలో అత్యధికంగా 108 మార్కులు సాధించారు  

 మహిళా అభ్యర్దులల్లో గరిష్టంగా 112.5 మార్కులు  

 పురుష అభ్యర్ధుల్లో గరిష్టంగా  122.5 మార్కులు  

 ఇన్ సర్వీస్ అభ్యర్ధులకు 10% వెయిటేజ్ మార్కులు విడిగా  కలపబడతాయి.

 పరీక్ష ఫలితాలను ఈ దిగువ సూచించిన  గ్రామ సచివాలయము/ఆర్ టి జి. ఎస్  వెబ్ సైట్ నందు అభ్యర్థి హాల్ టికెట్ నెంబరు మరియు పుట్టిన తేది ఆధారంగా తెలుసుకొనవచ్చును. 

The minimum qualifying marks for consideration of a candidate to the selection process are
40% (60 Marks) for OCs,

35% (52.5 Marks) for BCs and

30% (45 Marks) for SCs, STs and PHs or as per rules.

http://gramasachivalayam.ap.gov.in/ 

RESULTS CLICK HERE

CATEGIRY WISE RESULTS ANALYSIS

http://wardsachivalayam.ap.gov.in/ 

https://www.rtgs.ap.gov.in/ 

error: Content is protected !!