appsc-group-1-Prelims-screening-test-question-papers-key-papers ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మే 26న జరిగిన గ్రూపు-1 పరీక్ష (స్క్రీనింగ్ టెస్ట్) ప్రశాంతంగా జరిగింది. హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్న వారిలో 73.76శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రశ్నల్లో దొర్లిన అనువాద దోషాలు అభ్యర్థులను తిప్పలుపెట్టాయి. గ్రాంథిక భాష వినియోగంతో అవస్థలు పడ్డారు. ప్రశ్నపత్రంపై తీరుపై అభ్యర్థుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. పలువురు Read More …