దరఖాస్తు చేసుకున్నవారికి సెప్టెంబరు 16 నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు.
సెప్టెంబరు 20 వరకు పరీక్షలు కొనసాగున్నాయి.
ఈ పరీక్షల ద్వారా నవోదయ విద్యాలయాల్లో అసిస్టెంట్ కమిషర్స్, పీజీటీ, టీజీటీ, లీగల్ అసిస్టెంట్, స్టాఫ్నర్స్ (ఉమెన్), క్యాటరింగ్ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులను భర్తీ చేయనున్నారు.