SSC 2019-20 నూతన ప్రశ్నపత్రములలో మార్పులపై ఉపాధ్యాయులకు సూచనలు
తెలుగు పేపర్ – 1
అవగాహన – ప్రతి స్పందన :
గతంలో 12 మార్కులు ప్రస్తుతం 16 మార్కులు. ఇందులో నూతనంగా 4 మార్కులకు “పరిచితపద్యం” ఇస్తారు.
వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన):
గతంలో 18 మార్కులు – ప్రస్తుతం 22 మార్కులు. నూతనంగా 3 రెండు మార్కుల ప్రశ్నలు ఇస్తారు.
భాషాంశాలు:
12 మార్కులకు కొన్ని మార్పులతో భాషాంశ ప్రశ్నలు ఇస్తారు. కనుక ఉపాద్యానయులు పై మార్పులపై విద్యార్ధులకు తర్ఫీదునివ్వాలి.
గమనిక: పై మార్పులతో అనగా అవగాహన – ప్రతి స్పందనలో 4 మార్కులకు “పరిచిత పద్యం”, వ్యక్తీకరణ – సృజనాత్మకతలో 2 రెండు మార్కుల ప్రశ్నలు, భాషాంశాలు:12 మార్కులకు 14 వతేది సంసిద్ధతా పరీక్ష ఉంటుంది.