e-RakshaBandhan-AP-Police-CID-Cyber-Peace-Foundation-organizing-cyber-safty-awareness ఇ-రక్షాబంధన్ – ఆంధ్రప్రదేశ్ పోలీస్-సిఐడి విభాగం మరియు సైబర్ పీస్ ఫౌండేషన్ సంయుక్తంగా సైబర్ సేఫ్టీ అవేర్నెస్ నెల-ఆగస్టు 3 2020 ను నిర్వహిస్తున్నాయి. రక్షాబంధన్ వేడుకలను పురస్కరించుకుని ఆంధ్ర ప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిచే ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ వారి సహకారంతో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. సైబర్ క్రైమ్ నేరాలపై మహిళలకు బాలబాలికలకు మీద అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని …
Read More »