Entrance-test-for-IIIT-admissions-2020-21-institutions-maths-science-subjcts ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల జనవరి 4 నుంచి కౌన్సెలి0గ్.. 18 నుంచి క్లాసులు గ్రామీణ, ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు వెయిటేజీ గుంటూరు జిల్లా దాచేపల్లిలోని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి గుర్రం వంశీకృష్ణ, కడప జిల్లా ప్రొద్దుటూరు మండలానికి చెందిన ప్రైవేటు పాఠశాల విద్యార్థి పోతుగంటి జకీర్ హుస్సేన్ 99 మార్కులతో టాపర్లుగా నిలిచారు. వీరిద్దరిదీ బీసీ-బి కేటగిరీ. అలాగే, శ్రీకాకుళం జిల్లా రాజాం …
Read More »