many-passenger-trains-be-converted-express-Trains-ap ఇన్నాళ్లూ పాసింజర్లుగా నడుస్తున్న పలు రైళ్లు ఎక్స్ప్రెస్లుగా మారబోతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ, గుంటూరు డివిజన్లలో దాదాపు 20 వరకు పాసింజర్లు ఇలా ఎక్స్ప్రెస్ రైళ్లుగా అప్గ్రేడ్ కానున్నాయి. దేశంలోని వివిధ జోన్ల పరిధిలో నడుస్తున్న పాసింజర్ రైళ్లను ఎక్స్ప్రెస్/మెయిల్లుగా మార్పు చేస్తూ తాజాగా రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. రైల్వే బోర్డు వాటి వివరాలను వెల్లడించింది. పాసింజర్ రైళ్లు …
Read More »