Applications-appointment-volunteers-from-July 8-2019-recruitment జూలై 8 నుంచి వలంటీర్ల నియామకానికి దరఖాస్తులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8వ తేదీన ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ మొదలు కాబోతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు దాదాపు 4 లక్షల మంది వలంటీర్ల నియామకానికి జులై 8వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ …
Read More »