sbi-launch-otp-based-atm-cash-withdrawal-january-1st-2020 జనవరి 1 నుంచి ఓటీపీ ఆధారిత నగదు విత్ డ్రా సేవలు ఏటీఎంలలో మోసపూరిత లావాదేవీలకు చెక్ ఎస్బీఐ ఏటీఎంలకు మాత్రమే రూ.10వేలకు మించిన లావాదేవీలకు కొత్త ఏడాది నుంచి దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన వినియోగదారులకు కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు రానుంది. నగదు అక్రమలావాదేవీలు, ఏటీఎం మోసాలను అరికట్టేందుకు ఓటీపీ ఆధారిత క్యాష్ విత్డ్రా సేవలను తీసుకొస్తోంది. …
Read More »