school-grants-composite-school-grants-for-primary-secondary-schools-2020-21 ప్రభుత్వ పాఠశాలలకు రూ.7.42 కోట్లు మంజూరు* ️జిల్లాలోని ప్రభుత్వరంగ పాఠశాలలకు 2020-21 విద్యా సంవత్సరానికి 1 నుంచి 8తరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్న 2,753 పాఠశాలలకు రూ.7.24 కోట్లు వార్షిక గ్రాంటు మంజూరు చేస్తూ సమగ్రశిక్ష రాష్ట్ర పీడీ కె.వెట్రిసెల్వి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఉన్న విధానానికి స్వస్తి చెప్పి విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ️1 నుంచి …
Read More »