YSR-Kanti-Velugu-for-all-schools-ap-Octo-10th-to-16th-1st-phase రూ.560 కోట్లతో వైఎస్సార్ కంటి వెలుగు పౌష్టికాహార లోపం, రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు, చిన్నారులపై దృష్టి సారించాలి. ప్రజలందరికీ కంటి పరీక్షలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు శంకర నేత్రాలయ, ఎల్వీ ప్రసాద్ ఐ ఆసుపత్రి, ఇతర ఎన్జీఓల సహకారం తీసుకుంటాం.ఈ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు జిల్లాల్లో టాస్క్ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలోని 5.3 కోట్ల మంది ప్రజలకు ఆరు విడతలుగా వైఎస్సార్ కంటి వెలుగు …
Read More »