YSR-Bheema-scheme-update-information-how-to-apply-details

YSR-Bheema-scheme-update-information-how-to-apply-details

వైఎస్సార్‌ బీమా పథకం’ ప్రారంభం

క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఈ పథకాన్ని ప్రారంభించారు.

‘వైఎస్సార్‌ బీమా పథకం’  ద్వారా బియ్యం కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరనుంది.

కుటుంబ పెద్దకు జీవన భద్రత కల్పించేందుకు తీసుకొచ్చిన ఈ బీమా పథకం ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది.

కోవిడ్‌ వల్ల ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ నిరుపేద కుటుంబాలకు మేలు చేయాలన్న సంకల్పంతో వైఎస్సార్‌ బీమా పథకాన్ని అమలు చేసినట్టు సీఎం జగన్‌ తెలిపారు.

గ్రామ సచివాలయాల్లో ఇన్సూరెన్స్‌ జాబితా పెడతాం.

ప్రమాదాల్లో మరణించిన, వైకల్యం కలిగిన కుటుంబాలకు బీమా కవరేజీ ఉంటుంది.

18-50 ఏళ్ల మధ్య వారు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5లక్షలు బీమా.

సహజ మరణానికి రూ.2లక్షల బీమా. ప్రమాదవశాత్తు పాక్షిక వైకల్యం కలిగితే రూ.1.50 లక్షల బీమా. 51-70 ఏళ్ల మధ్య ఉన్నవారు మరణిస్తే రూ.3లక్షలు బీమా.

ప్రమాదవశాత్తు చనిపోయినవారి కుటుంబాలకు తక్షణం రూ.10వేలు అందిస్తాం. 

గ్రామ సచివాలయం నుంచే రూ.10వేలు ఇస్తాం’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

YSR Bheema Scheme: పేద ‌కుటుంబాల‌కు అండ‌గా.. ‘వైఎస్సార్ బీమా’ పధకం
YSR BHIMA Scheme: పేద ‌కుటుంబాల‌కు సామాజిక భ‌ద్ర‌త క‌ల్పించాల‌నే ల‌క్ష్యంగా జ‌గ‌న్ స‌ర్కార్ తాజాగా ‘వైఎస్సార్ బీమా పధకానికి శ్రీకారం చుట్టింది.

ఈ పధకానికి సంబంధించిన విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది.

దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, బియ్యం కార్డు ఉన్నా కుటుంబ పెద్దలకు వైఎస్సార్‌ బీమా పథకం వ‌ర్తిస్తుంది.

AP INTER 1ST YEAR ONLINE ADMISSION LINK & COMPLETE DETAILS

AP EAMCET-2020 COUNSILLING SCHEDULE & WEB OPTIONS DETAILS & CUT OFF RANKS

ఈ ప‌థ‌కం ద్వారా ఒక‌టిన్న‌ర కోట్ల కుటుంబాల పెద్ద‌లు, లేదా కుటుంబాన్ని పోషించే వ్య‌క్తులకు ఈ ప‌థ‌కం వ‌ర్తించును.

ఈ ప‌థ‌కం ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వమే చెల్లిస్తుంది.

ఈ ప‌థ‌కానికి నోడ‌ల్ ఏజెన్సీగా కార్మిక సంక్షేమ మ‌రియు ఉపాధి క‌ల్ప‌న శాఖ వ్య‌వ‌హ‌రిస్తుంది. కేత్ర‌స్థాయిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ్రామీణ పేద‌రిక నిర్మూల‌న సంస్థ ( వైఎస్ ఆర్ కాంత్రి ప‌థం) ముఖ్య కార్యనిర్వ‌హ‌ణాధికారి ద్వారా ఈ ప‌థ‌కం అమ‌లవుతుంది.

గ్రామ లేదా వార్డు స‌చివాల‌యంలో నియ‌మించ‌బ‌డిన వెల్ఫేర్ అసిస్టెంట్ ఈ ప‌థ‌కానికి రిజిస్ట్రేష‌న్ అథారిటీగా వ్య‌వ‌హ‌రిస్తారు.

ప్ర‌యోజ‌నాలు:

18 నుండి 50 సంవ‌త్సరాల మ‌ధ్య వ‌య‌సు ‌వారు ప్ర‌మాద‌వ‌శాత్తు శాశ్వ‌త వైక‌ల్యం సంభ‌వించినా లేదా మ‌ర‌ణించినా బాధిత కుటుంబానికి ఈ ప‌థ‌కం ద్వారా రూ. 5 ల‌క్ష‌లను ఉప‌శ‌మ‌నంగా అందిస్తారు.

అలాగే 51 నుంచి 70 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌సు ‌వారు ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌ర‌ణిస్తే బాధిత కుటుంబానికి ఈ ప‌థకం ద్వారా రూ. 3 ల‌క్ష‌లను ఉప‌శ‌మ‌నంగా అందిస్తారు .

అదేవిధంగా 18 నుంచి 50 సంవ‌త్సరాల వారు స‌హ‌జ మ‌ర‌ణం పొందితే.. 2 ల‌క్ష‌ల రూపాయ‌ల ఆర్థిక ఉప‌‌శ‌మ‌నం అందుతాయి.

అర్హ‌త‌లు: –

రైస్ కార్డు కలిగి ఉండి.. 18 నుంచి 70 సంవ‌త్స‌రాలు గల కుటుంబ పెద్ద ఈ ప‌థ‌కానికి అర్హులు.

– ల‌బ్దిదారులు వ‌య‌సుని ఆధార్ కార్డు ద్వారా లెక్కిస్తారు.

– మాగాణి అయితే 2.5 ఎక‌రాల లోపు మాత్ర‌మే ఉండాలి. – అలాగే మెట్ట భూమి అయితే.. 5 ఎక‌రాల లోపు ఉండాలి.

అన‌ర్హులు –

ఆదాయ‌పు ప‌న్ను చెల్లింపు దారులు, ప్ర‌భుత్వ ఉద్యోగులు, – పీఎఫ్ మ‌రియు ఈపీఎఫ్ చెల్లించే వారు – గృహిణులు , విద్యార్థులు, – యాచ‌కులు, మ‌తిస్థిమితం లేనివారు.

గ్రామ/వార్డు వలంటీర్‌ తమ స్మార్ట్‌ఫోన్లలో వైఎస్‌ఆర్‌ బీమా మొబైల్‌ అప్లికేషన్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకొని బియ్యం కార్డుదారుని ఇంటి వద్దకు వెళ్లి రైస్‌కార్డు, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతాలను తనిఖీచేసి కుటుంబ సభ్యులతో మాట్లాడి కుటుంబాన్ని పోషించే వ్యక్తిని ఎంపిక .

ఈ పథకానికి సంబంధించి అర్హులకు త్వరలోనే బీమా కార్డు మంజూరవుతుందని కలెక్టర్‌ పేర్కొన్నారు.

YSR SAMPOORNA POSHANA SCHME LIGIBILITY & OFFICIAL WEBSITE

ALL SCHOOLS EOPEN ON OCTOBER 5TH COMPLTE DETAILS

నామినీ గా ఎవరు ఉండాలి: –

పాలసీదారు భార్య / 21 సం౹౹ పూర్తి కానీ కొడుకు / పెళ్లి కాని కూతురు/ వితంతువు అయిన కూతురు ఒకవేళ ల‌బ్దిదారు తో ఉంటే. వైఎస్సార్ బీమా ప‌థ‌కం / ల‌బ్దిదారు మీద ఆధార పడిన తల్లిదండ్రులు / వితంతువు అయిన కోడలు లేదా ఆమె పిల్లలు.

ఏదైనా జాతీయ బ్యాంకు లో సేవింగ్స్ లేదా జన ధన్ ఖాతా తెరవాలి, అప్పుడే నామినీ పేరును సూచించాలి.

సంవత్సరానికి ప్రీమియం ₹15/- వ్యక్తులు చెల్లించాలి.

అనంత‌రం ల‌బ్దిదారుల‌కు ఐడెంటిటీ కార్డు ఇస్తారు అందులో విశిష్ట గుర్తింపు సంఖ్య(Unique Id), పాలసీ నెం. ఉంటాయి.

క్లెయిమ్ ఇంటిమేట్ చేసిన 15 రోజుల లోపల బీమా చెల్లించాలి.

క్లెయిమ్ అమౌంట్ నేరుగా వాళ్ళ బ్యాంకు అకౌంట్ ల‌కే పంపించ‌బ‌డుతుంది.

ఈ బీమా విషయంలో లేదా క్లెయిమ్ చెల్లింపు విషయం లో ఏమైనా ఫిర్యాదులు ఉంటే పీడీ, డీఆర్‌డీఏ సంప్రదించండి.

ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే:*

*18-50 సం౹౹ ౼* *₹5,00,000/-*

*51-70 సం౹౹ ౼ ₹3,00,000/-*

*️సహజ మరణం:*

*18-50 సం౹౹ ౼ ₹2,00,000/-*

*ఎంపిక:

వాలంటీర్ల డోర్-to-డోర్ సర్వే ద్వారా.*

*రైస్ కార్డు కలిగి ఉండాలి (రైస్ కార్డుకు ఉండే అర్హతలు దీనికి వర్తిస్తాయి).*

*సచివాలయం పరిధిలో : సంక్షేమ కార్యదర్శి పర్యవేక్షిస్తారు.*

*️ఏదైనా జాతీయ బ్యాంకు లో సేవింగ్స్ లేదా జన ధన్ ఖాతా తెరవాలి, అప్పుడే నామినీ పేరును సూచించాలి.*

*️సంవత్సరానికి ప్రీమియం ₹15/- వ్యక్తులు చెల్లించాలి.*

*️సచివాలయాలు బీమా నమోదుకు,బీమా ప్రాసెసింగ్, క్లెయిమ్ చెల్లింపుకు facilitation సెంటర్లగా ఉంటాయి.*

*️వయస్సుకు ప్రామాణిక నిర్ధారణ పత్రంగా ఆధార్ కార్డును తీసుకుంటారు.*

*నామినీ గా ఎవరు ఉండాలి:*

    / *భార్య*

    / *21 సం౹౹ పూర్తి కానీ కొడుకు*

    / *పెళ్లి కాని కూతురు*

YSR AASARA SCHEME ELIGIBILITY LIST DETAILS

JAGANANNA VIDYAKANUKA SCHEME DETAILS & CHECK LIST

/ *వితంతువు అయిన కూతురు* *ఒకవేళ benificiary తో ఉంటే.*

    / *benificiary మీద ఆధార పడిన తల్లిదండ్రులు.*

/ *వితంతువు అయిన కోడలు లేదా ఆమె పిల్లలు.*

*️పై వాళ్ళు తప్ప ఇంక ఎవరిని నామినీ గా పెట్టరాదు.*

*️benificiary కి ఐడెంటిటీ కార్డు ఇస్తారు అందులో విశిష్ట గుర్తింపు సంఖ్య(Unique Id), పాలసీ నెం. ఉంటాయి.*

*️క్లెయిమ్ ఇంటిమేట్ చేసిన 15రోజుల లోపల బీమా చెల్లించాలి.*

*️SERP క్రింద ఉండే జిల్లా సమాఖ్య లు క్లెయిమ్ ని ప్రాసెస్ చేస్తాయి.*

*️క్లెయిమ్ అమౌంట్ నేరుగా వాళ్ళ బ్యాంకు అకౌంట్ కే transfer చేయబడుతుంది, చేతికి ఇవ్వరు( బ్యాంకు ఖాతా ఎల్లపుడు రన్నింగ్ లో పెట్టుకోవడం benificiary బాధ్యత)*

*️బీమా enrollment విషయంలో లేదా క్లెయిమ్ చెల్లింపు విషయం లో  ఏమైనా ఫిర్యాదులు ఉంటే PD, DRDA గారిని సంప్రదించండి*

AP SCERT VARADHI WORK BOOKS 6TH CLASS TO 10TH CLASS ALL SUBJECTS CLICK HERE

error: Content is protected !!