లాక్ డౌన్ నేపథ్యంలో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 23 వరకూ 17 రోజులకు పాఠశాలల పనిదినాలను లెక్కించి ఆ మేరకు ఇళ్లలో ఉంటున్న విద్యార్థులకు రెండో దశ MDM సరుకుల పంపిణీకి ఉత్తర్వులిచ్చిన ఏపి పాఠశాల విద్యాశాఖ.
★ *గ్రామ /వార్డు వలంటీర్లు, సిబ్బంది ద్వారా విద్యార్థుల ఇంటికే పంపిణీ చేయనున్నారు.
★ *పంపిణీ సమయంలో సామాజిక దూరం పాటించాలని MEOs, HMs, వలంటీర్లకు సూచించారు.*
ఏప్రిల్ 23 వరకు డ్రై రేషన్ పిల్లలకు పంపిణీ చేయమని ఆదేశాలు*
Distribution of Dry Ration consisting of Rice ,Eggs,chikkis to all the school children as per the daily entitlement of the child ,to prevent the spread of COVID-19 Upto 23rd April 2020-permission accorded -orders -issued
*Memo.No.ESE01, Dated: 02-04-2020*
*డైరెక్టర్ MDM వారి ఆదేశము ప్రకారం Dry రేషన్ డిస్ట్రిబ్యూషన్ 2nd ఫేజ్ ఏప్రిల్ 1వ తేదీ నుంచి 14 వ తేదీ వరకు.
ఇప్పటి వరకు కూడా MDM App నందు 2nd ఫేజ్ ఏప్రిల్ 1 నుండి 14 వ తేదీ వరకు ఉన్నది.
కానీ ప్రస్తుతం కరోనా వ్యాప్తి పెరిగిన కారణంగా ఏప్రిల్ 23 వ తేదీ వరకు Dry రేషన్ డిస్ట్రిబ్యూషన్ పంపిణీ చేయవలసినదిగా ప్రిన్సిపల్ సెక్రెటరీ, స్కూల్ ఎడ్యుకేషన్ Govt Memo No : ESE-01 తేదీ:02.04.2020 ద్వారా ఉత్తర్వులు జారీచేశారు.
కావున అందరు మండల విద్యా శాఖాధికారు లకు తెలియజేయు నది Dry రేషన్ ఇప్పటికే ఇచ్చిన వారు మిగిలిన రోజుల కు(23వ తేదీ వరకు) కూడా రేషన్ ఇవ్వవలసినదిగా మరియు ఇప్పటికీ ఇవ్వని వారు ఏప్రిల్ 1 వ తేదీ నుండి 23 వ తేదీ వరకు పని దినములు ఆధారంగా Dry రేషన్ ఇవ్వవలసినదిగా కోరడమైనది.*
*మధ్యాహ్న భోజనం బదులు సరుకుల పంపిణీ 2వ స్పెల్ ( ఏప్రిల్ 1 నుండి 23 వరకు ).*