AP-10th-class-ssc-public-examinations-July-2020-time-table-model-papers జూలై 10 నుంచి 15 వరకు టెన్త్ పరీక్షలు పదోతరగతి పరీక్షలను జులై 10నుంచి నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ప్రశ్నపత్రాల విషయంలో కీలక మార్పు చేశారు. వాటి సంఖ్యను 11 నుంచి 6కు కుదించారు. ప్రస్తుతం హిందీ మినహా ప్రతి సబ్జెక్టుకు 50మార్కుల చొప్పున రెండు పేపర్లు ఉండగా.. ఒక్కో సబ్జెక్టుకు ఒక పేపరు చొప్పున 100మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి …
Read More »