Teachings-Jobs-in-Army-Schools-8000-vacancies-September-2019
ఆర్మీ పబ్లిక్ స్కూల్స్లో టీచింగ్ పోస్టులు
(చివరితేది: 22.09.19)
దేశవ్యాప్తంగా కంటోన్మెంట్లు, మిలటరీ స్టేషన్లలో ఉన్న 137 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్లో
టీచింగ్ పోస్టుల భర్తీకి నిర్వహించే ఉమ్మడి నియామక ప్రాథమిక
పరీక్షా ప్రకటన విడుదలైంది.
ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఈ పరీక్ష నిర్వహిస్తోంది.
* ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ 2019
పోస్టులు: టీజీటీ, పీజీటీ, పీఆర్టీ
ఖాళీలు: దాదాపు 8000
అర్హత:
సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీతోపాటు బీఈడీ/ రెండేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
సీటెట్/ ఆయా రాష్ట్రాల టెట్లో అర్హత సాధించి ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు. ఐదేళ్ల టీచింగ్ అనుభవం
ఉన్నవారికి గరిష్ఠ వయఃపరిమితి 57 ఏళ్లు.
స్క్రీనింగ్ పరీక్ష తేది: 2019 అక్టోబరు 19, 20
STEPS FOR ONLINE REGISTRATION
GUIDELINES FOR ONLINE REGISTRATION
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు:
విజయవాడ, హైదరాబాద్, సికింద్రాబాద్.
దరఖాస్తు విధానం: ఆన్లైన్
దరఖాస్తు ఫీజు: రూ.500
ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 22.09.2019
నోట్:
ఈ పరీక్షలో ఉత్తీర్ణులైనవారు సంబంధిత పాఠశాలలు
విడుదల చేసే ప్రకటనను అనుసరించి మళ్లీ దరఖాస్తు
చేసుకోవాల్సి ఉంటుంది.
ఆయా పాఠశాలలు తదుపరి నియామక ప్రక్రియ
(ఇంటర్వ్యూ, బోధనా నైపుణ్యాల మదింపు) ద్వారా
ఖాళీలను భర్తీ చేస్తాయి.
సాధారణంగా నవంబరు – మార్చి మధ్యలో ప్రకటనలు